News
నేతన్నలకు నేరుగా సబ్సిడీ
చేనేత కార్మికులకు అందించే ప్రభుత్వ సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఆధార్, బయోమెట్రిక్ ఆధారంగా ఇందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత, జౌళి శాఖపై మంత్రి బుధవారం బేగంపేటలోని ప్రగతిభవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడు లేనివిధంగా నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కనీవినీ ఎరుగని రీతిలో బడ్జెట్ కేటాయించామని మంత్రి తెలిపారు. రూ.1200కోట్లు కేటాయించడం చరిత్రలోనే కీలక పరిణామమన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్న నేపథ్యంలో నిధుల కేటాయింపుల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని కోరారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








